విశాఖ చేరుకున్న కేంద్ర మంత్రి

60చూసినవారు
విశాఖ చేరుకున్న కేంద్ర మంత్రి
కేంద్ర సిల్క్ డెవలప్మెంట్ శాఖ సహాయ మంత్రి జయంత్ చౌదరి ఒకరోజు పర్యటన కోసం మంగళవారం ఢిల్లీ నుంచి విశాఖ చేరుకున్నారు. భారతీయ ఆదివాసీ సమాఖ్య ఏపీ కార్యవర్గ సభ్యురాలు రామలక్ష్మి మంత్రిని కలిసి అల్లూరి జిల్లాకు మరో నవోదయ పాఠశాలలు మంజూరు చేయాలని కోరారు. అల్లూరి జిల్లాలో ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ స్కూల్ భవన నిర్మాణ పనులను త్వరగా పూర్తి చేయించాలన్నారు.

సంబంధిత పోస్ట్