విశాఖ: గోపాలపట్నం క్రైమ్ ఎస్సైగా తేజేశ్వరరావు

74చూసినవారు
విశాఖ: గోపాలపట్నం క్రైమ్ ఎస్సైగా తేజేశ్వరరావు
విశాఖ నగరంలోని గోపాలపట్నం క్రైమ్ ఎస్సైగా తేజస్వరం ఆదివారం బాధ్యతలు స్వీకరించారు. ఆయన అనకాపల్లి రూరల్ పోలీస్ స్టేషన్ లో బదిలీపై గోపాలపట్నం వచ్చారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ నేరాల నియంతరణ లక్ష్యంగా పనిచేస్తానని చెప్పారు. దొంగతనాలు, అసంఘిక కార్యకలాపాలు జరక్కుండా ముందస్తు జాగ్రత్త తీసుకుంటామని ఈ సందర్భంగా తెలిపారు.

సంబంధిత పోస్ట్