ధర్మశ్రీ పై మహిళ ఆగ్రహం (వీడియో)

10880చూసినవారు
చోడవరం ఎమ్మెల్యే ధర్మశ్రీ పై ఓ మహిళ ఆగ్రహం వ్యక్తం చేసారు. చోడవరం పట్టణంలోని గాంధీ గ్రామంలో బుచ్చిబాబు
అనే వ్యాపారికి చెందిన టైల్స్ దుకాణంపై స్టేట్ జీఎస్టీ అధికారులు గురువారం రాత్రి దాడులకు దిగడం వివాదాస్పదమైంది. తనపై కక్షతో ఎమ్మెల్యే ధర్మశ్రీ దాడులకు ఉసిగొల్పారని ఆరోపిస్తూ టైల్స్ వ్యాపారి, ఆయన కుటుంబీకులు ఆందోళనకు దిగారు. తమ
వద్ద ధర్మశ్రీ కోటి తీసుకున్నారని వ్యాపారి కుటుంబీకు ఆరోపించారు. చెప్పుతో కొడతామంటూ ఆయనపై
ఆగ్రహం వ్యక్తం చేశారు.

సంబంధిత పోస్ట్