రోడ్డు దుస్థితిపై వినూత్న నిరసన

564చూసినవారు
పెదకలవలాపల్లికి చెందిన రావి దేముళ్లు రోడ్డు దుస్థితిపై గురువారం వినూత్న నిరసన తెలియజేశారు. అచ్యుతాపురం-అనకాపల్లి రోడ్డుపరిస్థితి చాలా దారుణంగా ఉంది. ఈ రోడ్డులోమహిళాలు ప్రమాదానికి గురై తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఎన్నికలు సమీపిస్తున్నా రోడ్డు గురించి ఎవరూ పట్టించుకోలేదనిన్నారు. అచ్యుతాపురం- అనకాపల్లివరకు పాదయాత్ర చేస్తూరోడ్డు పక్కన ఉన్న చెట్టుకొమ్మలను విరిచి కనబడిన గోతిలోఒక కొమ్మవేసుకుంటూ పోయారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్