ఎసెన్సియా ఫార్మా యాజమాన్యంపై ఎమ్మెల్యే విజయ్ ఫైర్

78చూసినవారు
ఎసెన్సియా ఫార్మా కంపెనీలో ప్రమాదం జరిగినప్పుడు ఇద్దరు జిల్లా ఉన్నతాధికారులు వస్తే యాజమాన్యం కనీసం వారికి మాస్కులు ఇవ్వకుండా నిర్లక్ష్యంగా వ్యవహరించిందని యలమంచిలి ఎమ్మెల్యే సుందరపు విజయ్ కుమార్ ఆగ్రహం వ్యక్తం చేశారు. శనివారం అనకాపల్లిలో ఫార్మా కంపెనీల ప్రతినిధులతో నిర్వహించిన సమావేశంలో ఎమ్మెల్యే పాల్గొన్నారు. భద్రతా ప్రమాణాలు పాటించకపోవడం వలనే ప్రమాదాలు జరుగుతున్నాయని ఎమ్మెల్యే ఆరోపించారు.

సంబంధిత పోస్ట్