రాంబిల్లి: అభివృద్ధి పనులకు శ్రీకారం

63చూసినవారు
రాంబిల్లి: అభివృద్ధి పనులకు శ్రీకారం
గ్రామీణ ప్రాంతాల్లో పెద్ద ఎత్తున అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టినట్లు ఎలమంచిలి ఎమ్మెల్యే సుందరపు విజయ కుమార్ అన్నారు. శనివారం రాంబిల్లి మండలం వెల్చూరు గ్రామంలో అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉపాధి హామీ పథకం కింద నియోజకవర్గానికి నిధులు మంజూరైనట్లు తెలిపారు. ఈ నిధులతో చేపట్టే అభివృద్ధి పనులను సంక్రాంతిలోగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు.

సంబంధిత పోస్ట్