పలు గ్రామాలల్లో బీర సాగు.... ధర ఉన్న ఫలితం శున్యం
పలు గ్రామాలలో బీరసాగు అధికంగా సాగు చేస్తున్నారు. అచ్చుతాపురం మండలంలో దొప్పర్ల, చీమలపల్లి, అప్పన్నపాలెం, కొల్లివానిపాలెం, గ్రామాలో ఏటా జనవరి నుండి ఏప్రిల్ నెలలో బీర అధికంగా పండిస్తారు. వాతావరణ పరిస్థితులు అనుకరించుకపోవడంతో బీర దిగుబడి గణనీయంగా తగ్గిపోయిందని రైతులు చెబుతున్నారు. బీర ఎకరాకు లక్ష రూపాయలు పెట్టుబడి ఖర్చు అవుతుందని, పెట్టుబడి కూడా వచ్చే పరిస్థితి లేదంటు, రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.