యలమంచిలిలో అన్నా క్యాంటీన్ ప్రారంభించిన ఎమ్మెల్యే సుందరపు

58చూసినవారు
యలమంచిలి మెయిన్ రోడ్ లో అన్నా క్యాంటీన్ ను ఎమ్మెల్యే సుందరపు విజయ్ కుమార్ గురువారం ప్రారంభించారు. కేవలం రూ.5కే కడుపునిండా భోజనం పెట్టే అన్న క్యాంటీన్ ను కూటమి ప్రభుత్వం పునరిద్దించడం అభినందనీయం అని అన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ ఛైర్మన్ పిళ్ళ రమాకుమారి, మున్సిపల్ కమిషనర్ ప్రసాద్ రాజు. కూటమి నాయకులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్