వార్‌ వన్‌సైడే.. మళ్లీ జగనే సీఎం: అమర్నాథ్

47093చూసినవారు
వార్‌ వన్‌సైడే.. మళ్లీ జగనే సీఎం: అమర్నాథ్
AP: గ్రామీణ ఓటర్లు వైసీపీ వైపే నిలబడ్డార‌ని.. మహిళలు పెద్ద ఎత్తున ఓటింగ్‌లో పాల్గొన్నార‌ని వైసీపీ మంత్రి గుడివాడ అమర్నాథ్ అన్నారు. "పోలింగ్‌ పర్సంటేజ్‌ పెరగడం ప్రభుత్వ వ్యతిరేకతకు నిదర్శనమనే అభిప్రాయం త‌ప్పు. అన్ని వర్గాల ప్రజలకు వైసీపీ అండగా నిలబడింది. అందుకే వార్‌ వన్‌సైడ్‌ కాబోతోంది. ఏకపక్షంగా విజయం సాధించబోతున్నాం. వైఎస్‌ జగన్‌ మళ్లీ సీఎం కాబోతున్నారు." అని మంత్రి జోస్యం చెప్పారు.

సంబంధిత పోస్ట్