స్వచ్ఛతా హి సేవ కార్యక్రమం ప్రారంభం

58చూసినవారు
స్వచ్ఛతా హి సేవ కార్యక్రమం ప్రారంభం
పెంటపాడు మండల గ్రామ సచివాలయంలో మంగళవారం స్వచ్ఛ తా హి సేవ కార్యక్రమం ప్రారంభించారు. ఈ సందర్భంగా గ్రామ సర్పంచ్, సెక్రటరీ ఆధ్వర్యంలో సమీక్ష, సమావేశం నిర్వహించారు. స్వచ్ఛ తా హి సేవ కార్యక్రమం విజయవంతంగా నిర్వహించాలని సమావేశంలో తీర్మానించారు. ఈ కార్యక్రమంలో సచివాలయ ఉద్యోగులు ఇతర సిబ్బంది పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్