భీమవరంలో ఎమ్మెల్యే గ్రంధి ఎన్నికల ప్రచారం

558చూసినవారు
భీమవరం నియోజకవర్గ వైసిపి ఎమ్మెల్యే అభ్యర్థి గ్రంధి శ్రీనివాస్ శుక్రవారం ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా పట్టణంలోని స్థానిక ఒకటవ వార్డు వెంటే వారి తోటలో ప్రచారాన్ని కొనసాగించారు. అనంతరం వార్డులో ప్రతి ఇంటింటికి ప్రచార రథంపై వెళ్లి రానున్న ఎన్నికల్లో మరల వైసీపీ ప్రభుత్వాన్ని గెలిపించాలని ప్రజలను కోరారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్