వైసీపీకి డిపాజిట్లు కూడా రాకూడదు: పవన్

66చూసినవారు
గత 2014 ఎన్నికల్లో పశ్చిమగోదావరి జిల్లాలో 15కు 15 స్థానాలు గెలవడం జరిగిందని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అన్నారు. భీమవరం పట్టణంలో ఆదివారం రాత్రి జరిగిన వారాహి విజయభేరి బహిరంగ సభలో పాల్గొన్న ఆయన మాట్లాడారు. ఈసారి 15 అసెంబ్లీ స్థానాలకు 15 కొట్టడమే కాకుండా వైసిపి ఎమ్మెల్యేలకు డిపాజిట్లు కూడా దక్కకూడదని అన్నారు.

సంబంధిత పోస్ట్