ఆదరణ చూసి ఓర్వలేకే సీఎం జగన్ పై దాడి

66చూసినవారు
ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డికి ప్రజాదరణ వస్తుండటంతో చూసి ఓర్వలేకనే చంద్రబాబు నాయుడు ఇలాంటి దాడులకు పాల్పడుతున్నాడని రాష్ట్ర మంత్రి కారుమూరి వెంకట నాగేశ్వరరావు ఆరోపించారు. శనివారం రాత్రి విజయవాడలో సీఎం జగన్ పై జరిగిన రాళ్ల దాడి ఘటనను తీవ్రంగా ఖండించారు. జగన్ పై ఈర్ష్య, ద్వేషాలతో చేస్తున్న కుటిల బుద్ధి ఈ దాడితో బయటపడిందని ఆయన ఆరోపించారు.

సంబంధిత పోస్ట్