పాలకొల్లులో బ్రాహ్మణ సంఘం నేతలు ఆందోళన

73చూసినవారు
పాలకొల్లులోని పెద్దగోపురం వద్ద బ్రాహ్మణ సంఘం నాయకులు ఆదివారం నిరసన చేపట్టారు. పార్వతీపురానికి చెందిన పైలా దాస్ సోషల్ మీడియా వేదికగా బ్రాహ్మణులను అవమానపరిస్తూ మహిళలను అసభ్య పదజాలంతో మాట్లాడటం దారుణమన్నారు. సనాతన ధర్మాన్ని, వైదిక ధర్మాన్ని అవమానపరిస్తూ వ్యాఖ్యలు చేసిన పైలా దాస్ క్షమాపణ చెప్పితే సరిపోదని, అతనికి కఠిన శిక్ష విధించాలని కోరారు.

సంబంధిత పోస్ట్