తాడేపల్లిగూడెం పట్టణానికి చెందిన మున్సిపల్ మాజీ వైస్ ఛైర్మన్ గమిని సుబ్బారావు గురువారం వైఎస్ఆర్
కాంగ్రెస్ పార్టీలో చేరారు. తణుకు మండలం తేతలి వద్ద సీఎం జగన్మోహన్ రెడ్డి విడిది ప్రాంతంలో ఆయన స్వయంగా కలిసి వైసీపీలో చేరారు. ఈ సందర్భంగా ఆయనకు పార్టీ కండువా వేసి సీఎం
జగన్ ఆహ్వానించారు. ఆయన వెంట ఎమ్మెల్సీ వంక రవీంద్రనాథ్ ఉన్నారు.