రఘురామకృష్ణరాజు ఎన్నికల ప్రచారం

1036చూసినవారు
ప. గో. జిల్లా ఉండి మండలం కలిగొట్ల, ఆరేడు, ఉప్పులూరు గ్రామాల్లో బుధవారం కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి రఘురామకృష్ణరాజు ఎన్నికల ప్రచారం చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ. వచ్చే ఎన్నికల్లో తనకు ఓటు వేసి గెలిపించాలని అభ్యర్థించారు. కార్యక్రమంలో నరసాపురం పార్లమెంట్ టీడీపీ అధ్యక్షుడు మంతెన రామరాజు, ఉండి నియోజకవర్గ జనసేన ఇన్‌ఛార్జి జుత్తిగ నాగరాజు తదితరులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్