జ్యోతి బా పూలే అవార్డుకు ఎంపికైన ప.గో జిల్లా వాసి

62చూసినవారు
జ్యోతి బా పూలే అవార్డుకు ఎంపికైన ప.గో జిల్లా వాసి
ఈనెల 14న సోమలరాజు పౌండేషన్ ఆధ్వర్యంలో, వివిధ అంశాలలో సేవలు అందిస్తున్న పలు రాష్ట్రాలకు చెందిన స్వచ్చంద సేవా నిర్వాహకులకు జ్యోతి బా పూలే అవార్డులు అందజేయనున్నట్లు సంస్థ పౌండర్ సోములరాజు తెలిపారు. ఈ సందర్భంగా, వివిధ సామాజిక ఉద్యమాలలో పాల్గొన్న ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ అంబేద్కర్ ఆలోచన వేదిక ప్రధాన కార్యదర్శి పగో జిల్లా వాసి చవ్వాకుల భరత్ సేవలు గుర్తించి, అవార్డు అదజేస్తున్నట్లు తెలిపారు.

సంబంధిత పోస్ట్