మహిళపై అత్యాచారం కేసులో నిందితుడు అరెస్ట్

57చూసినవారు
మహిళపై అత్యాచారం కేసులో నిందితుడు అరెస్ట్
పశ్చిమగోదావరి జిల్లా భీమవరం టూటౌన్ పరిధిలో మహిళను అత్యాచారం చేసిన నిందితుడ్ని అరెస్ట్ చేసినట్లు పోలీసులు తెలిపారు. ఈ నెల 11న సంఘటన జరగ్గా బాధితురాలు 12న ఫిర్యాదు చేసిందన్నారు. నిందితుడైన సీహెచ్ మధుకుమార్ ను పట్టణంలోని 18వ వార్డులోని అతని ఇంటి వద్ద శనివారం ఉదయం డీఎస్సీ ఆర్. జి. జయసూర్య ఆధ్వర్యంలో అదుపులోకి తీసుకుని కోర్టులో ఆచర పరిచినట్లు తెలియజేశారు.

సంబంధిత పోస్ట్