నేతలకు బి.జె.పి.సభ్యత్వం! కిసాన్ మోర్చా నాయకులు తోట

66చూసినవారు
నేతలకు బి.జె.పి.సభ్యత్వం! కిసాన్ మోర్చా నాయకులు తోట
భీమవరం మండలం యమునాపల్లిలో భారతీయ జనతా పార్టీ సాధారణ సభ్యత్వ నమోదు కార్యక్రమంలో భాగంగా శనివారం కిసాన్ మోర్చా రాష్ట్ర ఉపాధ్యక్షులు తోట గంగరాజు నేతృత్వంలో ఎంఆర్పిఎస్ నేతలు ఈదా సురేష్, జేమ్స్ తదితరులు బి. జె. పి. సభ్యత్వం తీసుకున్నారు. ఈ సందర్బంగా సురేష్ మాట్లాడుతూ అన్ని వర్గాల అభివృద్ధికి మోడీ కృషి చేస్తున్నందున బి. జె. పి. లో చేరామని అన్నారు.

సంబంధిత పోస్ట్