అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించిన: ఎమ్మెల్యే

63చూసినవారు
అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించిన: ఎమ్మెల్యే
భీమవరం శ్రీ మావుళ్ళమ్మ క్షేత్రంలో ఉపాలయంలో కొలువైన విగ్నేశ్వర స్వామి ఆలయంలో నిర్వహిస్తున్న గణపతి నవరాత్రి ఉత్సవాలలో భాగంగా సోమవారం అన్న సమారాధన కార్యక్రమాన్ని నిర్వహించారు. భీమవరం ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు పాల్గొని అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించారు. అనంతరం స్వామి వారి నిమజ్జనం ఊరేగింపు ఘనంగా నిర్వహించారు.

సంబంధిత పోస్ట్