ఇప్పుడు తిరుమల లడ్డూ అద్భుతంగా ఉంది: ఎమ్మెల్యే రఘురామ

63చూసినవారు
ఇప్పుడు తిరుమల లడ్డూ అద్భుతంగా ఉంది: ఎమ్మెల్యే రఘురామ
భీమవరం నియోజకవర్గం పెదఅమిరం తన స్వగృహంలో గురువారం, సహచర మిత్రులు తెచ్చిన తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామి లడ్డూ ప్రసాదాన్ని ఉండి ఎమ్మెల్యే కనుమూరి రఘురామకృష్ణ రాజు భక్తిశ్రద్ధలతో అందుకుని రుచి చూసారు. ఆయన మాట్లాడుతూ చంద్రబాబు నాయుడు సీఎం అయిన తరువాత తిరుమల లడ్డును స్వచ్ఛమైన ఆవు నెయ్యితో అద్భుతంగా తయారు చేయిస్తున్నారన్నారు. ఇప్పుడు టిటిడి లడ్డు ప్రసాదంపై భక్తులు అపోహలు పెట్టుకోవలసిన అవసరం లేదన్నారు.

సంబంధిత పోస్ట్