నామినేషన్ల ఉపసంహరణ అనంతర చర్యలపై సమీక్ష

61చూసినవారు
నామినేషన్ల ఉపసంహరణ అనంతర చర్యలపై సమీక్ష
నామినేషన్ల ఉపసంహరణ అనంతరం నిర్వహించే ప్రక్రియకు వేగవంతంగా చర్యలు చేపట్టాలని ప. గో కలెక్టర్ సుమిత్ కుమార్ సంబంధిత అధికారులను ఆదివారం ఆదేశించారు. సోమవారం మధ్యాహ్నం 3 గంటల వరకు నామినేషన్ల ఉపసంహరణ ప్రక్రియ నిర్వహించడం జరుగుతుందన్నారు. అభ్యర్థుల పేర్లను ప్రామాణికంగా తెలుగు వర్ణమాల ప్రకారం బ్యాలెట్ లో పొందుపరచడానికి వరుసక్రమాన్ని నిర్ణయించాలన్నారు.

సంబంధిత పోస్ట్