భీమవరంలో యాదవ సంఘ ఆత్మీయ సమావేశం

55చూసినవారు
భీమవరం పట్టణంలో త్యాగరాజు భవనం నందు యాదవ సంఘం ఆత్మీయ సమావేశాన్ని ఆదివారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం, బిజెపి, జనసేన ఉమ్మడి కూటమి అభ్యర్థి పులపర్తి రామాంజనేయులు పాల్గొని ఓట్లు అభ్యర్థించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ వచ్చే ఎన్నికల్లో కూటమి అభ్యర్థులను గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో యాదవ సంఘం నాయకులు రమేష్,కోటమి నాయకులు, తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్