పారిజాత గిరి వెంకన్నకు భక్తులు తాకిడి

53చూసినవారు
జంగారెడ్డిగూడెం పట్టణంలోని శ్రీ గోకుల తిరుమల పారిజాతి గిరి కొండపై వేంచేసి ఉన్న శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆలయానికి శనివారం భక్తులు అధిక సంఖ్యలో విచ్చేశారు. స్వామివారికి అత్యంత ప్రీతికరమైన రోజు కావడంతో ఆలయ వేద పండితులు విశేష పూజా కైంకర్యాలను నిర్వహించారు. అలాగే స్వామివారిని ప్రత్యేకంగా అలంకరించి భక్తులకు దర్శనం కల్పించారు.

సంబంధిత పోస్ట్