దెందులూరు: రీసర్వే సమస్యలను మా దృష్టికి తీసుకురండి

78చూసినవారు
భూములకు సంబంధించి ఇటీవల కాలంలో జరిగిన రీ సర్వేలో లోపాలు ఉంటే గ్రామసభల ద్వారా వాటిని సరిచేయడానికి చర్యలు తీసుకుంటామని దెందులూరు తహశీల్దార్ సుమతి అన్నారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు గతంలో రీ సర్వే జరిగిన మేదినరావుపాలెం గ్రామంలో గ్రామ సభను శుక్రవారం నిర్వహించారు. ఈ సందర్భంగా తహశీల్దార్ సుమతి మాట్లాడుతూ.. రీ సర్వేకు సంబంధించి ఎటువంటి సమస్యలు ఉన్నా రైతులు తమ దృష్టికి తీసుకురావాలన్నారు.

సంబంధిత పోస్ట్