దెందులూరు: రైతుల సంక్షేమమే కూటమి ప్రభుత్వ ధ్యేయం

52చూసినవారు
రైతు సంక్షేమమే కూటమి ప్రభుత్వ ధ్యేయమని దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ అన్నారు. మంగళవారం పెదవేగి మండలం రాయన్నపాలెంలో రూ. 2. 30 లక్షలతో నిర్మించనున్న గోకులం షెడ్డుకు ఆయన శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ. ఇదే గ్రామంలో మరో 10 షెడ్ల నిర్మాణానికి ప్రభుత్వం నుంచి నిధులు మంజూరు చేస్తామన్నారు. కార్యక్రమంలో అధికారులు, కూటమి నాయకులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్