ఉచిత ఇసుక విధానాన్ని అమలు చేయాలి

60చూసినవారు
ఉచిత ఇసుక విధానం పేరుతో గతం కంటే ఇసుక ధరలు విపరీతంగా పెంచి ప్రజలపై భారం వేస్తున్నారని, నిరసిస్తూ సిపిఎం ఆధ్వర్యంలో పెదపాడు మండల తహసీల్దార్ కార్యాలయం వద్ద శుక్రవారం ధర్నా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సీపీఎం నాయకులు కె. శ్రీనివాస్ మాట్లాడారు. ప్రజలందరికీ ఉచితంగా ఇసుక అందించాలని, భవన నిర్మాణ కార్మికులకు ఉపాధి కల్పించాలంటూ నినాదాలు చేశారు. అధికారులకు వినతి పత్రం అందజేశారు.

సంబంధిత పోస్ట్