పెదవేగి ఆయిల్ ఫామ్ కర్మాగారాన్ని ఆధునికరించాలి

78చూసినవారు
పెదవేగి ఆయిల్ ఫామ్ కర్మాగారాన్ని ఆధునికరించాలి
దెందులూరు లోని పెదవేగి ఆయిల్ ఫామ్ కర్మాగారాన్ని ఆధునికరించాలని ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం రాష్ట్ర కార్యదర్శి కే. శ్రీనివాసరావు డిమాండ్ చేశారు. బుధవారం ఏలూరు అన్నే భవనంలో రైతుల సమస్యలపై మాట్లాడారు. గెలలకు ఇచ్చే ధర తెలంగాణ కంటే ఆంధ్రాలో తక్కువ ధర ఉండడం వలన మన రాష్ట్ర ఆయిల్ పామ్ రైతులు నష్టపోతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. టన్ను ఆయిల్ పామ్ గెలలు ఉత్పత్తికి రైతుకు రూ. 18 వేలు వ్యయం అవుతుందన్నారు.

సంబంధిత పోస్ట్