రండి బహిరంగ చర్చకు నేను సిద్ధం

57చూసినవారు
ఏలూరు పార్లమెంట్ వైసిపి అభ్యర్థి కారుమూరి సునీల్ యాదవ్ కు టిడిపి రాష్ట్ర అధికార ప్రతినిధి దాసరి శేషు సవాల్ విసిరారు. మాట్లాడితే లోకల్ నాన్ లోకల్ అని అంటున్నారని అయితే అంతకుముందు లోకల్ లో ఉన్న మీ తండ్రి ఏం చేశారని ప్రశ్నించారు. అలాగే వైసిపి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఏం చేశారో చెప్పాలని ఆయనకు సవాల్ విసిరారు. రండి బహిరంగ చర్చకు నేను సిద్ధం అని అన్నారు.

సంబంధిత పోస్ట్