ఎస్సై భౌతికకాయానికి నివాళులర్పించిన ఎస్పీ

64చూసినవారు
ఎస్సై భౌతికకాయానికి నివాళులర్పించిన ఎస్పీ
ఏలూరు సీసీఎస్ పోలీస్ స్టేషన్ ఎస్సై డి. నరసింహారావు బుధవారం రాత్రి గుండెపోటుతో మరణించారు. ఈ నేపథ్యంలో గురువారం జిల్లా ఎస్పీ కె. ప్రతాప్ శివ కిషోర్ సందర్శించి నరసింహారావు భౌతిక కాయానికి నివాళులర్పించారు. అనంతరం నరసింహారావు భార్య పద్మావతి, కుమారులు సీతారాం, సుందర్‌లను ఆయన పరామర్శించి తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. ఆయన వెంట పలువురు పోలీసు అధికారులు ఉన్నారు.

సంబంధిత పోస్ట్