బీజేపీలో చేరిన వైసీపీ జిల్లా కార్యదర్శి

570చూసినవారు
ఏపీ ఎంఆర్ఎస్ రాష్ట్ర అధ్యక్షులు చాటపర్తి పోసి బాబు బిజెపిలో చేరారు. కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి సమక్షంలో ఆయన శుక్రవారం రాత్రి హైదరాబాదులో బిజెపి కండువా కప్పుకున్నారు. ఈ సందర్భంగా రజకుల సమస్యలను ఆయన దృష్టికి తీసుకువెళ్లారు. అలాగే నరేంద్ర మోడీ దృష్టికి రజకుల ఎస్సీ జాబితా విషయమై తీసుకువెళ్తామని హామీ ఇచ్చారు. అదేవిధంగా ఈయన గతంలో ఏలూరు జిల్లా వైసీపీ కార్యదర్శి పనిచేసే రాజీనామా చేశారు.

సంబంధిత పోస్ట్