జనసేనలోకి వైసీపీ నేతలు

64చూసినవారు
ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా జడ్పీ చైర్ పర్సన్ దంపతులు వైసీపీ రాజీనామా చేసిన విషయం తెలిసిందే. ఏలూరు జిల్లా వైసీపీ బీసీ సెల్ అధ్యక్ష పదవికి గంట ప్రసాద్ రాజీనామా చేయగా తాజాగా వారు జనసేన పార్టీలో చేరుతున్నట్లు ప్రకటించారు. ఈ సందర్భంగా గురువారం వారు మీడియాతో మాట్లాడారు. రాష్ట్ర గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి పవన్ కళ్యాణ్ నేతృతంలో మరింత అభివృద్ధి చేయాలని ఉద్దేశంతో ఆ పార్టీలో చేరుతున్నట్లు తెలిపారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్