ఇంటింటికీ రేషన్ సరుకులు పంపిణీ

1940చూసినవారు
ఇంటింటికీ రేషన్ సరుకులు పంపిణీ
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన రేషన్ బియ్యం డోర్ డెలివరీ కార్యక్రమం ద్వారకాతిరుమల మండలం జి కొత్తపల్లి గ్రామంలో ఇంటింటికీ రేషన్ సరుకులు పంపిణీ కార్యక్రమాన్ని మండల బూత్ కమిటీ ల మేనేజర్ బురుగు గడ్డ బజారియా ప్రారంభించారు. బియ్యం కార్డు ఉన్న వాళ్లకు బియ్యం, కందిపప్పు, పంచదార పంపిణీ చేశారు.ఈ కార్యక్రమంలో , రేగంటి వెంకటేశ్వరరావు ,రెడ్డి రాజేంద్ర ప్రసాద్, కంచర్ల సర్వేశ్వరరావు, సానం భాను ప్రకాష్ తోటకూర నాగయ్య పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్