27న ద్వారకా తిరుమలలో రాష్ట్ర రైతు సదస్సు

52చూసినవారు
ఈనెల 27న ద్వారకా తిరుమల శ్రీకృష్ణ యాదవ కళ్యాణ మండపంలో రైతు సంఘం ఆధ్వర్యంలో రాష్ట్ర రైతు సదస్సు, 27 నుండి 29 వరకు రాష్ట్ర రైతు శిక్షణా తరగతులు నిర్వహిస్తున్నామని రైతు సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు మర్రాపు సూర్యనారాయణ చెప్పారు. స్థానిక యూటిఎఫ్ భవనం వద్ద గురువారం జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు. మూడు రోజుల పాటు జరిగే శిక్షణా తరగతులను జయప్రదం చేయాలని విజ్ఞప్తి చేశారు.

సంబంధిత పోస్ట్