చోరీ కేసులో నిందితులు అరెస్ట్

65చూసినవారు
చోరీ కేసులో నిందితులు అరెస్ట్
చోరీ కేసులో నిందితులను అరెస్టు చేసి వారి నుంచి అపహరణకు గురైన సొత్తు స్వాధీనం చేసుకున్నామని మొగల్తూరు ఎస్సై జి. వాసు శుక్రవారం తెలిపారు. కొత్తోట కోదండ రామాలయంలో దాసాంజనేయ స్వామి మెడలో సుమారు రూ. 30 వేలు విలువైన వెండి జంధ్యం, మోడి గ్రామానికి చెందిన ఒక వ్యక్తికి చెందిన ద్విచక్రవాహనం అపహరించుకు పోయిన కేసులో ముగ్గురు నిందితులను అరెస్టు చేసి వారి నుంచి చోరీ సొత్తు స్వాధీనం చేసుకున్నామన్నారు.

సంబంధిత పోస్ట్