సీజనల్ వ్యాధుల పై అవగాహన కలిగి ఉండాలి: ఎమ్మెల్యే నాయక్

60చూసినవారు
సీజనల్ వ్యాధుల పై ప్రజలు అవగాహన కలిగి ఉండాలని నరసాపురం ఎమ్మెల్యే బొమ్మిడి నాయకర్ సూచించారు. గురువారం నరసాపురం మున్సిపాలిటీ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన అవగాహన ర్యాలీలో ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొని మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజలు తమ ఇంటి పరిసరాల చుట్టూ పరిశుభ్రంగా ఉంచుకోవాలని చెప్పారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ బర్రె శ్రీ వెంకటరమణ ఆర్డిఓ అచ్యుత్ అంబారిస్, రామరాజు లు ఉన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్