నరసాపురం: ఏఈగా బాధ్యతలు స్వీకరించిన దుర్గా కిశోర్

81చూసినవారు
నరసాపురం: ఏఈగా బాధ్యతలు స్వీకరించిన దుర్గా కిశోర్
నరసాపురం మున్సిపల్ ఏఈగా పి. దుర్గా కిశోర్ గురువారం బాధ్యతలు చేపట్టారు. ఈయన కొవ్వూరు నుంచి బదిలీపై వచ్చారు. ఇప్పటి వరకు పని చేసిన సునీల్ రామచంద్రపురం బదిలీ అయ్యారు. బాధ్యతలు చేపట్టిన ఏఈ మున్సిపల్ ఛైర్ పర్సన్ వెంకటరమణను మర్యాదపూర్వకంగా కలిశారు. బాధ్యతలు స్వీకరించిన ఏఈ దుర్గా కిశోర్ ను ఇంజినీరింగ్ సిబ్బంది అభినందించారు.

సంబంధిత పోస్ట్