ప్రభుత్వ లాంఛనాలతో ముగిసిన మాజీ ఎమ్మెల్యే అంత్యక్రియలు

63చూసినవారు
ప్రభుత్వ లాంఛనాలతో ముగిసిన మాజీ ఎమ్మెల్యే అంత్యక్రియలు
పశ్చిమగోదావరి జిల్లా యలమంచిలి మండలం చించినాడ గ్రామంలో నరసాపురం మాజీ ఎమ్మెల్యే కామ్రేడ్ రుద్రరాజు సత్యనారాయణ రాజు అంత్యక్రియలు శుక్రవారం ప్రభుత్వ లాంఛనాలతో జరిగాయి. ఈ సందర్భంగా సత్యనారాయణ రాజు పార్థీవదేహం వద్ద పోలీసులు గౌరవ వందనం నిర్వహించి అంత్యక్రియలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సీపీఎం నాయకులు, ఆయన అభిమానులు పెద్ద ఎత్తున తరలివచ్చి అంతిమయాత్రలో పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్