ప్రేమగా పెంచుకున్న పెంపుడు కుక్కకు సంతాప సభ, విందు

9068చూసినవారు
ప్రేమగా పెంచుకున్న పెంపుడు కుక్కకు సంతాప సభ, విందు
పశ్చిమగోదావరి జిల్లా పోడూరు మండలం పెనుమదంలో స్థానిక ప్రముఖ సిద్ధాంతి ముద్దాల రాంబాబు వారి ఇంట్లో గత 15 సంవత్సరాలుగా ఎంతో అపురూపంగా పెంచుకున్న పెంపుడు కుక్క వారం రోజుల క్రితం కన్నుమూసింది. ఈ సందర్భంగా కుక్క సంస్మరణకు గురువారం సాయంత్రం పెనుమదంలో ముద్దాల వారి ఇంటి ఆవరణలో సంతాప సభ ఏర్పాటు చేశారు. కుక్క చిత్రపటానికి ముద్దాల పద్మ పూలమాల వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా భోజనాలు ఏర్పాటు చేశారు.

సంబంధిత పోస్ట్