సంక్షేమాన్ని పరిచయం చేసిన మహనీయుడు ఎన్టీఆర్: మంత్రి నిమ్మల

82చూసినవారు
రాష్ట్రానికే కాదు దేశానికి కూడా సంక్షేమాన్ని పరిచయం చేసిన మహనీయుడు ఎన్టీఆర్ అని రాష్ట్ర జల వనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు అన్నారు. శనివారం పాలకొల్లు 2వ వార్డు బ్రాడీపేటలో మాజీ ముఖ్యమంత్రి, టిడిపి వ్యవస్థాపకులు ఎన్టీఆర్ విగ్రహాన్ని మంత్రి ఆవిష్కరించారు. టిడిపి జనసేన బిజెపి నాయకులతో కలిసి పూలమాలవేసి ఘనంగా నివాళులర్పించారు. పార్టీ జెండాను ఎగరవేశారు. టిడిపి ముఖ్య నాయకులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్