కర్నూలు పర్యటనలో మంత్రి నిమ్మల

83చూసినవారు
కర్నూలు పర్యటనలో మంత్రి నిమ్మల
హంద్రీ నీవా ప్రాజెక్ట్ పనుల పరిశీలనలో భాగంగా ఆదివారం రాష్ట్ర జల వనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు కర్నూల్‌లో పర్యటించారు. ఈ సందర్భంగా ఆయనకు నేతలు ఘన స్వాగతం లభించింది. అనంతరం మంత్రి టీజీ భరత్, మాజీ ఎంపీ టీజీ వెంకటేష్, కర్నూలు ఎంపీ బస్తీపాటి నాగరాజు, పలు నియోజకవర్గాలకు చెందిన ఎమ్మెల్యేలు మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. పలు అంశాల గురించి వారి మధ్య చర్చ సాగింది.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్