మాల్యాల పంప్ హౌజ్ ను పరిశీలించిన మంత్రి నిమ్మల రామానాయుడు

75చూసినవారు
మాల్యాల పంప్ హౌజ్ ను పరిశీలించిన మంత్రి నిమ్మల రామానాయుడు
సీఎం చంద్రబాబు ఆదేశాల మేరకు హంద్రీనీవా సామర్థ్యం పెంచేలా, ప్రధాన కాలువ ను విస్తరించడానికే పర్యటన చేస్తున్నట్లు రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు తెలిపారు. ఆదివారం మాల్యాల పంప్ హౌస్ ను మంత్రి పరిశీలించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ ఆసియాలో పొడవైన ఎత్తిపోతల పథకం నిర్మించిన ఘనత టీడీపీదేనని, జగన్ హయాంలో హంద్రీ నీవా పనులు వెనుకబడ్డాయన్నారు. తాము పూర్తి స్థాయిలో వినియోగంలోకి తెస్తామని చెప్పారు.

సంబంధిత పోస్ట్