జోరు వానలో పెన్షన్ పంపిణీ చేసిన మంత్రి నిమ్మల రామానాయుడు

58చూసినవారు
జోరు వానలో పెన్షన్లను లబ్ధిదారులకు పంపిణీ చేశారు మంత్రి నిమ్మల రామానాయుడు. శనివారం పోడూరు మండలం పెనుమదం గ్రామంలో దివ్యాంగులు, వృద్ధులు, వితంతువులకు ఇంటింటికి తిరుగుతూ రాష్ట్ర జల వనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు స్వయంగా పెన్షన్లను అర్హులైన లబ్ధిదారులకు అందజేశారు. సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ముందుగానే పెన్షన్ పంపిణీ చేయడం పట్ల లబ్ధిదారులు ఆనందం చేశారు. ముఖ్య టిడిపి నాయకులు పాల్గొన్నారు

సంబంధిత పోస్ట్