కవిటంలో నేడు పరకాల ట్రస్ట్ సేవా కార్యక్రమాలు.

55చూసినవారు
కవిటంలో నేడు పరకాల ట్రస్ట్ సేవా కార్యక్రమాలు.
స్వాతంత్ర దినోత్సవం వేడుకల సందర్భంగా పోడూరు మండలం కవిటంలోని పరకాల ట్రస్ట్ పలు సేవా కార్యక్రమాలు చేపడుతున్నట్లు ట్రస్ట్ చైర్మన్ పరకాల సూర్యమోహన్ తెలిపారు. పరకాల ట్రస్ట్ భవనంలో సోమవారం ఆయన మాట్లాడుతూ పరకాల ట్రస్ట్ చేస్తున్న సేవా కార్యక్రమాలను ప్రశంసిస్తూ హైదరాబాద్ కు చెందిన తరుణి మహిళా సంస్థ అందజేసిన ఐదు సైకిళ్లను స్థానిక పేద విద్యార్థులకు స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలలో అందజేయడం జరుగుతుందన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్