వశిష్ట గోదావరికి తగ్గిన వరద

83చూసినవారు
వశిష్ట గోదావరికి తగ్గిన వరద
వశిష్ట గోదావరికి శుక్రవారం సాయంత్రం నాటికి వరద కాస్త తగ్గుముఖం పడుతుంది. దీంతో ఆచంట మండలంలోని ముంపుబారిన పడిన పుచ్చల్లంక, అయోధ్య లంక, భీమలాపురం కాలనీ తేరుకుంటున్నాయి. అలాగే ఎలమంచిలి మండలం కనకాయ లంక కాజ్ వే పై నుండి త్వరగా కొనసాగుతుంది. దీంతో లంక గ్రామాలలో రైతులు పశుగ్రాసం కోసం తీవ్ర అవస్థలు పడుతున్నారు. లంకభూములు నీట మునిగిపోవడంతో పశువులకు పశుగ్రాసం కొరత ఏర్పడిందని రైతులు వాపోతున్నారు.

సంబంధిత పోస్ట్