ఎన్టీఆర్ విగ్రహాన్ని ఆవిష్కరించిన మంత్రి

75చూసినవారు
పాలకొల్లు 2వ వార్డు బ్రాడీపేటలో దివంగత ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు నందమూరి తారక రామారావు విగ్రహాన్ని మంత్రి నిమ్మల రామానాయుడు శనివారం ఆవిష్కరించారు. విగ్రహానికి టిడిపి జనసేన బిజెపి నాయకులతో కలిసి పూలమాలవేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం పార్టీ జెండాను. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ. తెలుగు జాతి ఆత్మ గౌరవాన్ని ప్రపంచానికి చాటి చెప్పిన మహనీయుడు ఎన్టీఆర్ అని అన్నారు.

సంబంధిత పోస్ట్