వారు దళితులకు నిజమైన న్యాయం చేశారు

469చూసినవారు
వారు దళితులకు నిజమైన న్యాయం చేశారు
ఎన్టీఆర్, చంద్రబాబు నాయుడు దళితులకు నిజమైన న్యాయం చేశారని పాలకొల్లు ఎమ్మెల్యే డాక్టర్ నిమ్మల రామానాయుడు శుక్రవారం పేర్కొన్నారు డా. బి. ఆర్. అంబేద్కర్ జయంతి సందర్భంగా పోడూరు మండలం పెనుమదం గ్రామం నుండి మట్టపర్రు, బోల్లేటి గుంట, వేడంగి మీదుగా వేడంగిపాలెం వర కూ 10 కీ. మీ మేర డా. నిమ్మల రామానాయుడు టీడీపీ నాయకులు కార్యకర్తలు తో కలిసి సామాజిక చైతన్య పాదయాత్ర చేశారు. తొలుత పెనుమదంలో ఏర్పాటు చేసిన బాబా సాహెబ్ అంబేద్కర్ జయంతి సభలో ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు, మాజీ మంత్రివ పీతల సుజాత, అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్