పోలవరం అసెంబ్లీ బరిలో 12 మంది

51చూసినవారు
పోలవరం అసెంబ్లీ బరిలో 12 మంది
పోలవరం అసెంబ్లీ బరిలో 12 మంది అభ్యర్థులు చివరకు మిగిలారు. వారిలో మడకం వెంకటేశ్వరరావు(BSP), దువ్వెల సృజన(INC), తెల్లం రాజ్యలక్ష్మి(YCP), చిర్రి బాలరాజు(JSP), మడకం వెంకటేశ్వరరావు(గోండ్వాన దండకారణ్య), ఊకే మంగమ్మ(యువరత్నం), అలాగే స్వతంత్ర అభ్యర్థులుగా సరియం రామ్మోహన్, ముడియం చందర్రావు, కాక కృష్ణ, బాడిస బుజ్జి దొర, సరియం సూరమ్మ బరిలో ఉన్నారు.

సంబంధిత పోస్ట్