చిర్రి బాలరాజుకు బొరగం శ్రీనివాస్ సంపూర్ణ మద్దతు

62చూసినవారు
పొత్తు ధర్మాన్ని పాటించి పోలవరంలో జనసేనను గెలిపిస్తామని టీడీపీ ఇన్ చార్జ్ బొరగం శ్రీనివాస్ అన్నారు. ఈ మేరకు శనివారం ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ అధిష్టానం ఆదేశాలమేరకు పొత్తు ధర్మాన్ని గౌరవిస్తూ పోలవరంలో బాలరాజు గెలుపుకు కృషి చేస్తామన్నారు.

సంబంధిత పోస్ట్