సమస్యలు నా దృష్టికి తీసుకురండి: ఎమ్మెల్యే

69చూసినవారు
జీలుగుమిల్లి: ఎన్డీఏ ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి చూపిస్తున్న ప్రతి ఒక్క మీడియా మిత్రులకు పోలవరం ఎమ్మెల్యే బాలరాజు ధన్యవాదాలు తెలిపారు ఈ సందర్భంగా మంగళవారం ఆయన మాట్లాడారు. పోలవరం నియోజకవర్గంలో ఉన్న సమస్యలు నా దృష్టికి తీసుకురండి నేను పరిష్కరించి చూపిస్తా అని అన్నారు. అలాగే ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన రెండు నెలల కాలంలో నియోజకవర్గంలో అలాగే రాష్ట్ర వ్యాప్తంగా అనేక సమస్యలు పరిష్కరించామని అన్నారు.

సంబంధిత పోస్ట్